PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం             

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ పట్టణం, చింతకాయల వీధిలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గా పనిచేస్తున్న గోపి, విజయ  దంపతుల కుమారుడు కుమార్ (35 ) ఒక వారం క్రితం అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలుసుకున్న శ్రీ పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి మృతుని తల్లి విజయమ్మ కు రూ.5000      ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేవగట్టు లక్ష్మి, వార్డ్ మెంబర్ బోడా సావిత్రి, మాజీ ఉపసర్పంచ్ కోటి, కె. గోవింద రాజు, ex. mptc గణపతి, బారిక బసన్న, బోడా సీను పాల్గొన్నారు.

About Author