PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది మండలం బొల్లవరం  గ్రామం చెందిన గుండా  రమణయ్య అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం మృతి చెందారు. మృతుని కుటుంబానికి వైయస్సార్ బీమా పథకం ద్వారా పదివేల రూపాయలను   ఎంపీపీ యశస్విని, ఎంపీడీవో సుబ్బరాజు, వ్యవసాయ శాఖ ఏ ఓ  సుబ్బారెడ్డి  ఆర్థిక సహాయంగా అందజేశారు .ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా పేదలకు అనేక విధాలుగా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తుందని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

About Author