NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫించ‌న్ పెంచుతున్నాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. జనవరి నెల నుంచి పింఛ న్లను రూ.2,750కి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా పింఛన్ విలువను ఇదివరకే చెప్పినట్లుగా రూ.3 వేలకు పెంచుతామని కూడా జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో వివిధ వర్గాలకు చెందిన వారికి పింఛన్ గా రూ.2,500 అందిస్తున్న సంగతి తెలిసిందే.

                                         

About Author