PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాణిపాకంలో రథచక్రానికి నిప్పు !

1 min read

పల్లెవెలుగువెబ్ : చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో పాత రథచక్రానికి నిప్పు పెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో రథచక్రానికి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ఆలయ సిబ్బంది హుటాహుటిన వాటిని ఆర్పేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

       

About Author