NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్కార్పియో ఆటో డీ ఐదు మందికి గాయాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని గ్రంధివేముల గ్రామ సమీపాన స్కార్పియో ఆటో ఢీకొని ఐదు మంది గాయాలు అయ్యాయి. బనగానపల్లె చెందిన వారు గడివేములలో మూల పెద్దమ్మ జాతరను సందర్శించి తిరుగు ప్రయాణం చేస్తుండగా నంద్యాలకు చెందిన స్కార్పియో ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఆటోలో ఉన్న వ్యక్తులు గాయపడ్డారు. రాములు సంతోష్ లతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని రెండు అంబులెన్సులో మెరుగైన చికిత్స కొరకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

About Author