PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడప జిల్లాలో పేలుడు.. ఐదుగురి మృతి

1 min read
ఘటనాస్థలిని పరిశీలిస్తున్న పోలీసులు

ఘటనాస్థలిని పరిశీలిస్తున్న పోలీసులు

పల్లెవెలుగు వెబ్: కలసపాడు మండలం మామిల్లపల్లి సమీపంలోని ముగ్గురాయి గని వద్ద ఓ క్వారీ లో ప్రమాదవశాత్తు జిల్టెన్ స్టిక్స్ పేలి పది మంది మృతి చెందారు. పులివెందులకు చెందిన నలుగురు, కాశీనాయన మండలానికి చెందిన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. క్వారీలో జిలెటిన్ స్టిక్స్ పేల్చడం కోసం పులివెందుల నుంచి నలుగురు వ్యక్తులను క్వారీ యజమానులు పిలిపించారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎంత మంది గాయపడ్డారు? ఎంత మంది మృతి చెందారు? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

About Author