PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజాసంకల్ప యాత్రకు ఐదు సంవత్సరాలు

1 min read

– వైయస్సార్ విగ్రహానికి ఘన నివాళి
పల్లెవెలుగు, వెబ్ ఓర్వకల్ : వైస్సార్సీపీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి YS Jagan Mohan Reddy ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ రోజు పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ మండలం స్థానిక ఓర్వకల్ గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి. దివంగత వైస్ రాజశేఖరరెడ్డి విగ్రహనికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో ఓర్వకల్ మండలం ZPTC ఈ. రంగా నాథ్ గౌడ్, వైస్సార్సీపీ నాయకులు B. చంద్ర శేఖర్ రెడ్డి, ఉస్మాన్ వలి ,M. చంద్ర శేఖర్ రెడ్డి, నాగలింగేశ్వర రెడ్డి, గంగేశ్వర రెడ్డి, వెంకట రామిరెడ్డి,బషీర్ మియ్య, గుట్టపాడు లక్ష్మి కాంత రెడ్డి, కన్నమడకల వెంకటేశ్వర్లు,కురువ స్వాములు,జెల్ల. క్రిష్ణ, సి. క్రిస్టఫర్, పాణ్యం నియోజకవర్గం సోషల్ మీడియా కో కన్వీనర్ ప్రవీణ్ కుమార్,రాఘవేంద్ర అనిల్, శరత్ బాబు, మహబూబ్ బాషా, సి. పృథ్వి మరియు వైస్సార్సీపీ కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.

About Author