NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టైక్వాండో మాస్టర్లకు జెండా పంపిణీ 

1 min read

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు:  సోమవారం గాయత్రి స్టేట్లో ఉన్న శ్రీ సాయిగురుదత్త పాలి క్లినిక్ గాయత్రి ఎస్టేట్ లో డాక్టర్ శంకర్ శర్మ టైక్వాండో మాస్టర్లు కలిశారు.ఆయన మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు హర్ ఘరు.తిరంగా నినాదంతో.ప్రతి ఒక్క వారి ఇంటి పై జాతీయ జెండాను ప్రదర్శించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ మాస్టర్లకు జెండాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో సాధన చేసిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. టైక్వాండో మాస్టర్లకు జెండాను పంపిణీ  చేసినారు అని తెలిపారు  ఈ కార్యక్రమంలో మాస్టర్ టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

About Author