NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామాలలో పారిశుద్ధంపై దృష్టి పెట్టండి.. ఎంపీడీవో

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో పారిశుధ్యం పై రోజువారి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని మంగళవారం నాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మల్లీశ్వరప్ప పంచాయతీ అధికారులకు ఆదేశించారు చెత్త సేకరణ పన్ను వసూలు ముఖ్యంగా గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం దోమలు అరికట్టడానికి ఫాగింగ్  చేయాలని ఆదేశించారు సమస్యలపై గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

About Author