PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శివ స్వాములకు అన్నదాన కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: శివరాత్రి సందర్భంగా శివ మాల వేసుకున్న భక్తులు దుర్గా భోగేశ్వరస్వామి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నదానము కార్యక్రమానికి ఆలయ ఈవో చంద్రశేఖరరెడ్డి. పర్యవేక్షణ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం నాడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఫిబ్రవరి 16వరకు అన్నదానం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

About Author