PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐ టి ఆర్ ఆధ్వర్యంలో 100 మంది కి అన్నదానం..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జోహార్ ఎన్టీఆర్ జై బాలయ్య జై జై బాలయ్య ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద 365 రోజులు అన్నదానము అందులో భాగంగా 294వ రోజు అన్నదానం చేసిన దాతలు మాజీ కార్పొరేటర్, కోఆప్షన్ సభ్యులు మరియు ఆది వారపు పేట షిరిడి సాయి మందిర్ పున:నిర్మాణం వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు [ ఐ టి ఆర్] ఏలూరు నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘాల గౌరవ అధ్యక్షులు అన్నదానానికి సహాయ సహకారాలు అందించారు, ఏలూరు అంబికా రఘు ఏలూరుమీ అఖిలభారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘాల కన్వీనర్ బిబిజి తిలక్ సుమారు 100 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పర్యవేక్షించారు.

About Author