PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ రెసిడెన్షియ‌ల్ స్కూల్ లో ఫుడ్ పాయిజ‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ‌్రీకాకుళం జిల్లా మందస ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫుడ్‌పాయిజన్‌ జరిగింది. దాదాపు 9 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గత రాత్రి భోజనం తర్వాత స్టూడెంట్స్ కళ్లు తిరిగి పడిపోయారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో విద్యార్థినులు బాధపడుతున్నారు. అయితే కలుషిత ఆహారమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థినిలకు చికిత్స కొనసాగుతోంది.

                                                      

About Author