PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరల్డ్ రికార్డ్ కోసం.. అర్ధగంట ఐస్ గడ్డల్లో !

1 min read

పల్లెవెలుగువెబ్ : కరీంనగర్ జిల్లాకు చెందిన కామారపు రవీందర్ వండర్ వరల్డ్ రికార్డు కోసం ఐటీ నీటిలో అర్ధ గంట కూర్చున్నారు. ఒక డ్రమ్ములో ఐస్ నింపారు. ఉష్ణోగ్రత 9.2 డిగ్రీల సెల్సియస్ చేరుకోగానే అందులో అరగంట పాటు కూర్చున్నారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరించి ఆస్ట్రేలియాలోని వండర్ వరల్డ్ రికార్డ్ సంస్థకు పంపిస్తానని రవీందర్ తెలిపారు. 2018లో గర్భిణీగా ఉన్న తన భార్యతో 10 కి.మి. పరుగును 47 నిమిషాల్లో పూర్తీ చేయించి అప్పట్లో రికార్డు సాధించానని రవీందర్ పేర్కొన్నారు.

        

About Author