PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అదనపు తరగతి గదులకు.. భూమి పూజా

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: పంచలింగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు నాడు నేడు అదనపు తరగతి గదుల భూమి పూజా కార్యక్రమంనకు గౌరవనీయులు డాక్టర్ జె సుధాకర్ గారు కోడుమూరు శాసనసభ్యులు గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ డాక్టర్ వి రంగారెడ్డి గారు ఉప విద్యాశాఖ అధికారి శ్రీ హనుమంతరావు గారు సమగ్ర శిక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కర్రెన్న గారు, మండల ఏ ఈ శ్రీ రవి గారు, కర్నూలు మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి వెంకటేశ్వరమ్మ గారు, జడ్పిటిసి ప్రసన్న గారు,వైస్ ఎంపీపీ నెహెమ్యా గారు ,వైఎస్ఆర్సిపి నాయకులు వాసు గారు ,వెంకటేశ్వర్ రెడ్డి గారు దావీదు గారు మరియు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జీ ఓంకార్ యాదవ్ గారు, పి ఆర్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వి కరుణానిధి మూర్తి గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

About Author