NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానంది సన్నిధిలో ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మహానంది: మహానంది సన్నిధిలో ప్రిన్సిపాల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఫారెస్ట్ విజిలెన్స్ అధికారి గోపీనాథ్ జెట్టి పూజలు నిర్వహించారు .ఆయనకు ఆలయ ఇంచార్జి సూపరిండెంట్ శశిధర్ రెడ్డి స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి అభిషేకం అమ్మవారి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు .తర్వాత ఆలయ వేదపండితులునాగేశ్వర శర్మ దుశ్శాలువతో సత్కరించి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు .ఆయన వెంట కర్నూల్ డి ఎఫ్ ఓ శివశంకర్ రెడ్డి నంద్యాల డిఎఫ్ఓ వినీత్ కుమార్ స్థానిక అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు .

About Author