PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

1 min read

– టి.టి.డి. పాలకమండలి మాజీ సభ్యులుసుగవాసి ప్రసాద్ బాబు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి : సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం కుమ్మరపల్లి గ్రామం మన్నేరువాండ్లపల్లె లో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామలకష్మణ హనుమత్ సమేత ఆలయంలో మూడురోజుల నుండి జరుగుతున్న హోమాలు,పూజలు ఈరోజు చివరిరోజు విగ్రహ ప్రతిష్ఠ,ధ్వజ ప్రతిష్ట,సీతారాముల కల్యాణం జరిగినది ఈ కళ్యాణానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీరమేష్ కుమార్ రెడ్డి గారు,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని,స్వామి వారి కళ్యాణం దగ్గర పుజారులచే ఆశీర్వాదం తీసుకొని పండితులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు అందజేశారు,రమేష్ రెడ్డి గారిని,ప్రసాద్ బాబు గారిని ఘనంగా ఆహ్వానించి ఘజమాలా వేసి శాలువ కప్పి సన్మానం చేశారు ఈకార్యక్రమంలో మన్నూరు సుబ్బరాయుడు పూజారి గురవయ్య మన్నూరు గురవయ్య ఆకుల అనంతరామయ్య మన్నూరు నాగభూషణం పసుపులేటి సుబ్బరామయ్య పసుపులేటి సుబ్బరాయుడు సుగవాసి శ్రీనివాసులు లాయర్ సతీష్ రెడ్డి వెంకటేశ్వర్లు వెంకటరమణ భాస్కర్ రాజశేఖర్ నాగేంద్ర విశ్వనాథ మన్నేరు రామాంజనేయులు మన్నేరు రాజా మన్నేరు సోమశేఖర్ జనార్ధన్ గురుమూర్తి గురు గుండాలు KC ప్రసాద్, సహదేవా,తదితరులు పాల్గొన్నారు.

About Author