PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అతిసార బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కలుషితమైన నీరు త్రాగడం వలన అతిసార వ్యాధి గురై అరుణ్ జ్యోతి నగర్ లో వెల్ నెస్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎంపీ శ బుట్టా రేణుక, ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి పరామర్శించారు. అలాగే భాదితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పరామర్శించిన వారిలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

About Author