NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రధాని మోదీని కలిసిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ అనంతపురం:  శ్రీ సత్యసాయి జిల్లా, పాలసముద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిననేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కొటిక్స్ అకాడమీ(NACIN)ప్రారంభోత్సవానికి విచ్చేసినప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  కలిసి ఘన స్వాగతం పలికిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. రెండు పర్యాయాల పాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పని చేసిన టీజీ వెంకటేష్ ను, ప్రధాని మోదీ కుశల ప్రశ్నలు వేసి బాగోగులను విచారించారు.

About Author