PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వినాయకునికి  మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు ప్రత్యేక పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పట్టణం పాత రాయచోటి లో   ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం దగ్గర. ఆదివారం మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు  శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు హాజరై పూజలు చేశారు. అనంతరం వినాయకఉత్సవ కమిటీ ఏర్పాటుచేసిన అన్నదానం  కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తాదులు తదితరులు పాల్గొన్నారు.

About Author