NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్యామ్ ని పరామర్శించిన మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు

1 min read

– సుగవాసి ప్రసాద్ బాబు

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంకు చెందిన సాక్షి విలేకరి మేఘశ్యామ్ గారు అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.అదేవిధంగా త్వరలోనే పూర్తి స్థాయిలో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని మాజీ టీటీడీపాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సుగవాసి శ్రీనివాసులు,మన్నేరు రామాంజనేయులు, మన్నూరు రాజశేఖర్,బడిశెట్టి రవి,సహదేవ,వాకా వాసు తదితరులు పాల్గొన్నారు.

About Author