PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ ఎంపీ ఇంటి నుంచి నలుగురి కిడ్నాప్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటి నుంచి నలుగురి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఢిల్లీలోని సౌత్ అవెన్యూలో 105లో జితేందర్ రెడ్డి నివాసం ఉంటారు. ఆయన ఇంట్లో నుంచి కారు డ్రైవర్ తో పాటు మరో ముగ్గురి వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు కిడ్పాప్ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారం సీసీటీవీల్లో రికార్డైంది. ఈ మేరకు ఢిల్లీ సౌత్ అవెన్యూ పీఎస్ లో జితేందర్ రెడ్డి పీఏ ఫిర్యాదు చేశారు. జితేందర్ రెడ్డి నివాసంలో గత మూడు రోజులుగా ముగ్గురు గెస్ట్ లు ఉంటున్నారు.

          

About Author