NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నలుగురు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఉరిశిక్ష !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మయన్మార్‌ సైనిక పాలకులు నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధితోపాటు మరో ముగ్గురికి ఉరిశిక్షలు అమలు చేశారు. ఆంగ్‌ సాన్‌ సుకీ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న ఫియో జెయా థావ్‌(41), హక్కుల కార్యకర్తలైన క్యావ్‌ మిన్‌ యు(53), హలా మియో ఆంగ్, ఆంగ్‌ థురా జావ్‌ ఉరికంబం ఎక్కారు. వీరికి క్షమాభిక్ష పెట్టాలంటూ ప్రపంచదేశాల నుంచి ఒత్తిడులు వచ్చినా శిక్షలను అమలు చేసినట్లు అధికార మిర్రర్‌ డైలీ వార్తా పత్రిక తెలిపింది.

                                         

About Author