NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉచిత అంబులెన్స్ నిర్వహణకు రూ. 10వేలు విరాళం

1 min read

– కె. ప్రభాకర రెడ్డి, చైర్మన్ సుందరయ్య స్పూర్తి కేంద్రం.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సుందరయ్య స్పూర్తి కేంద్రం ఆద్వర్యంలో ప్రారంభించిన ఉచిత అంబులెన్స్ నిర్వహణకు పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పుల్లారెడ్డి, యాకోబు, నాగరాజు, ఈశ్వరయ్య గార్ల ద్వారా విజయ హాస్పిటల్ అధినేత ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్ రామమోహన రెడ్డి గారు రూ. 10,000/-లు విరాళంగా ఇచ్చారు. డాక్టర్ రామమోహన రెడ్డి గారికి సుందరయ్య స్పూర్తి కేంద్రం చైర్మన్ కె. ప్రభాకర రెడ్డి, వైస్ చైర్మన్ రామాంజనేయులు, కన్వీనర్ జె. ఎన్. శేషయ్య గార్లు ధన్యవాదాలు తెలియజేశారు.

About Author