PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న‌ష్టాల నుంచి లాభాల్లోకి.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉద‌యం న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన సూచీలు రోజంతా హెచ్చుత‌గ్గుల‌కు లోన‌య్యాయి. 3 గంట‌ల స‌మ‌యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోకి చేరాయి. అమెరికా, యూర‌ప్ మార్కెట్లలో నెల‌కొన్న హెచ్చుత‌గ్గులు భార‌త మార్కెట్ కు దిశానిర్దేశం చేస్తున్నాయి. బీపీసీఎల్, రెడ్డీస్, రిల‌య‌న్స్ కంపెనీలు టాప్ గెయిన‌ర్స్ గా ఉన్నాయి. 3 గంట‌ల స‌మయంలో సెన్సెక్స్ 420 పాయింట్ల లాభంతో 55313 వ‌ద్ద‌, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 16477 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది.

                                    

About Author