PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతదేహానికి అంత్యక్రియలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, చిట్వేలు: మండల కేంద్రంలోని తహసీల్దార్​ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బాలాజి నగర్​ వాసిగా గుర్తించారు. అతడికి బంధువులు ఎవరూ లేరని తెలియడంతో స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, ఎస్​ఐ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్​ చౌడవరం ఉమామహేశ్వర రెడ్డి, పంచాయతీ అధికారులు, విలేకరులు కలిసి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

About Author