PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గణపతి లడ్డూ వేలం రూ.3.33 లక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: తొమ్మిది రోజులపాటు అశేష పూజలు అందుకున్న వినాయకుడి లడ్డూ .. వేలం పాటలో రూ. 3లక్షలకుపైగా పలికింది. నగరంలోని శ్రీ ఈశ్వర రామాంజనేయ స్వామి దేవాలయంలోని వినాయకుడి లడ్డూను  జమ్మిచెట్టు గుడి, హౌసింగ్​ బోర్డు కాలనీ, బీ క్యాంపునకు చెందిన జైని శిరీష మరియు వాళ్ల టీం రూ.3,33,501 లకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో జైనీ నవ్య, రాయపు స్వామి లతారెడ్డి మరియు  దళపతి టీం సభ్యులు పాల్గొన్నారు.

About Author