NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గణపయ్య లడ్డూ @ రూ.32 వేలు

1 min read

లడ్డూ, కలశం,టెంకాయను వేలంలో దక్కించుకున్న పల్లెవెలుగు జిల్లా బ్యూరో సివి రాజు

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా కేంద్రం  రాయచోటి పట్టణంలోని కే రామాపురంలొ వినాయక చవితి వేడుకల సందర్భంగా చౌడేశ్వరి దేవి ఉత్సవ కమిటీ గణపతి దేవుని విగ్రహం ఏర్పాటుచేసిన చూశారు. అందులో భాగం గా పల్లె వెలుగు  వెబ్  అండ్ న్యూస్  పేపర్  అన్నమయ్య జిల్లా బ్యూరో  సీ వీ  రాజు తనవంతుగా  1016  రూపాయలు నగదు మరియు పది కేజీల లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అదే విధంగా వినాయకుని నిగ్రహం నిమజ్జనం వేడుకలు సందర్భంగా   గణపతిస్వామివారి లడ్డు   మరియు కలిశం టెంకాయ లు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో  స్వామి వారి లడ్డు ప్రసాదం  మరియు కలిశం టెంకాయ 32వేల వంద   రూపాయలకు   సివి రాజు దక్కించుకున్నారు. వినాయకుని విగ్రహం ఉత్సవ కమిటీ వారి సివి నాయకుడి విగ్రహం ఉత్సవ కమిటీ వారు  సి వీ  రాజు కుటుంబ సభ్యులతో   టపాకాయలు పేల్చుతూ  బ్యాండ్  మేఘాలతో ఇంటికి వద్ద కు తీసుకువెళ్ళారు . ఈ కార్యక్రమంలో వినాయకుడి విగ్రహం కమిటీ సభ్యులు భక్తాదులు తదితరులు పాల్గొన్నారు.

About Author