PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైల్వే స్టేష‌న్లో గ్యాంగ్ రేప్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. రేపల్లెలో మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. రైల్వే స్టేషన్‌లో ఓ మహిళాపై ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి కృష్ణ జిల్లా నాగాయలంకకు ఆ కుటుంబం పనులు నిమిత్తం వెళ్తుంది. గత రాత్రి రైలు దిగి 1వ నెంబర్ ప్లాట్ ఫాంపై వారు నిద్రిస్తున్నారు. మహిళను ఫ్లాట్ ఫాం చివరకు ముగ్గురు వ్యక్తులు లాక్కెళ్లారు. ఆ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

                                        

About Author