NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్యాస్ లీక్ .. ముగ్గురి మృతి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నెల్లూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. ర‌సాయ‌నిక ప‌రిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు మ‌ర‌ణించారు. మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వింజ‌మూరు మండ‌లం చండ్రప‌డియాలో ఘ‌ట‌న చోటుచేసుకుంది. క్షత‌గాత్రుల్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించి.. చికిత్స అందిస్తున్నారు. ఘ‌ట‌న మీద పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేస్తున్నారు. ప‌రిశ్రమ‌లో గ్యాస్ లీక్ అవ్వడానికి గ‌ల కార‌ణాలు అన్వేషిస్తున్నారు. బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

About Author