PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వారితో డ‌బ్బు తీసుకుని మా కోసం ప‌ని చేయండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీలో ఉంటూనే అంతర్గతంగా ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేయాలని ‘ఆప్’ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. బీజేపీ నుంచి పేమెంట్లు తీసుకుంటూనే, ఆప్ కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు తాము ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని, బీజేపీ కార్యకర్తలు సైతం ఇందువల్ల లబ్ధి పొందుతారని చెప్పారు. రెండ్రోజుల గుజరాత్ పర్యటనలో చివరి రోజైన శనివారంనాడు ఆయన రాజ్‌కోట్‌లో మీడియాతో మాట్లాడారు.

                                       

About Author