PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలతో మమేకమై…

1 min read

గెరటితో గోబి రైస్​ కలిపిన నారా లోకేష్​..

  • ​పల్లెవెలుగు: యువగళం పాదయాత్ర చేపట్టిన నారాలోకేష్​… కర్నూలు నగరంలో వినూత్నంగా కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే… ముందుకెళ్తున్న లోకేష్​కు… గోబిరైస్​ బండి నడుపుతున్న ఓ కుటుంబ సభ్యుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.  ఆ సందర్భంలో గెరటితో గోబిరైస్​ కలుపుతూ..  చిరు వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సన్నివేశం చూస్తూ… పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు నవ్వుల వర్షం కురిపించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు  ఇలా ప్రజలతో మమేకం కావడం చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు.

About Author