NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీజేపీ అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వండి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో బాగంగా బిజెపి ప్యాపిలి మండల అధ్యక్షుడు కే. బి. దామోధర్ నాయుడు, తాలూకా ఇంచార్జి కే. సి మద్దిలేటి ఆధ్వర్యంలో ప్యాపిలి మండలంలో గ్రామలు పి. ర్. పల్లి, వెంకటకొండాపురం, చంద్రపల్లి, గోపాలనగరం మరియు పలు స్కూల్ లలో పట్ట భద్రులను కలవడం జరిగింది. ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీ అభ్యర్థి నగరూరు, రాఘవేంద్ర కి వేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాలజి జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి నాగరాజు మరియు యస్ గోపాల్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author