NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటికి వెళ్లి  పెంక్షన్​  పంపిణీ…

1 min read

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆలూరు తాలూకా ఇన్చార్జి వీరభద్ర గౌడ్  ఆదేశాల మేరకు..

హొళగుంద,  న్యూస్​ నేడు:    హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక పలు ఏరియాలో ఏప్రిల్ 1వ తారీఖున సచివాలయం సిబ్బందితొ కలిసి పించేను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోళగుంద టీడీపీ సీనియర్ నాయకులు & యువ నాయకులు…టీడీపీ నేతలు మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారంగా చేసి చూపించారని ప్రతి నెల తూచ తప్పకుండా సరిగ్గా 1వ తారీఖున సచివాలయం సిబ్బందితో పింఛన్లు దారులకు వృద్ధులకు & ఒంటరి మహిళలకు 4000 /-రూపాయిలు మరియు వికలాంగులకు 6000 /- రూపాయిలు పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది అని అందుకుగాను టీడీపీ నేతలు మన కూటమి ప్రభుత్వంనికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పంపాపతి, మాజీ వైస్ ఎంపీపీ ఏర్రీశ్వామి,సీనియర్ నాయకులు దిడ్డి వెంకటేష్, మంగలి వెంకటేష్, అంజినేయలు, హోటల్ వీరయ్య స్వామి,యువ నాయకుడు మంజునాథ్ గౌడ్ మరియు పించన్ దారులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *