PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బంగారం బాలీవుడ్ లో ఉందో.. క‌న్న‌డ‌లో ఉందో తేలిపోతుంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లు రాబడుతుండటం తో బాలీవుడ్‌ నటులు అభద్రత, అసూయతో ఉన్నారని ప్ర ముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ‘‘కేజీఎఫ్‌-2 రూ.50కోట్ల ఓపెనింగ్‌ కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్‌ చేయడంతో దక్షిణాది నటులపై ఉత్తరాది నటులు అసూయతో ఉన్నారనేది కాదనలేని నిజం. ఇకపై బాలీవు డ్‌ చిత్రాల కలెక్షన్లు ఎలా ఉంటాయో చూద్దాం. ‘రన్‌వే 34’ కలెక్షన్లతో బంగారం బాలీవుడ్‌లో ఉందో, కన్నడలో ఉందో తేలిపోతుంది’’ అని వర్మ ట్వీట్‌ చేశారు.

                             

About Author