PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జూన్ 30వ తేది కల్లా ప్రక్రియ పూర్తీ కావాలని, జులై 1 నుంచి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. మిగిలిన 25 శాతం ఉద్యోగులు ప్రొబేషన్ పరీక్షలు పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. మార్చి మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ ప్రొబేషన్ పై నిర్ణయం తీసుకున్నారు.


        

About Author