PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పౌర సరఫరాల గొడం పాయింట్ తనిఖీ

1 min read

– ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఎమ్మిగనూరు పౌర సరఫరాల గొదం పాయింటను గురువారం ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్  తనిఖీ చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్… గొదంలో ఉన్న రేషన్ నిల్వ, మరియు రికార్డ్స్, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బియ్యం కార్డ్ లబ్ధిదారులకు పంపిణీ చేసే పక్రియలో ఏటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న  తాసిల్దార్ ఆంజనేయులు, ఉప తాసిల్దార్  రాజారావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author