PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోండి..తహసిల్దార్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ గడివేముల: గడివేముల మండల టీచర్లు గ్రాడ్యుయేట్లు అందరూ ఎమ్మెల్సీ ఓట్లకు అప్లై చేసుకోవాల్సిందిగా తాసిల్దార్ శ్రీనివాసులు ఎంపీడీవో విజయ సింహారెడ్డి పత్రిక ప్రకటనలో తెలిపారు అప్లికేషన్లు ఆన్లైన్లో ద్వారా స్వయంగా గాని తాసిల్దార్ ఆఫీస్ లో ఇవ్వాలని తెలిపారు అప్లికేషన్లు ఇవ్వాల్సిన ఆఖరి తేదీ ఏడో తేదీన గడు ముగుస్తుందని తెలిపారు.

About Author