PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవం గా మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు..

1 min read

స్థానిక సంకల్ బాగ్ హరిహర క్షేత్రం లో

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  08-03-24 శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా  శ్రీ భవాని సమేత రామలింగేశ్వర స్వామి వారి కి ఉదయం 5 గంటల నుండి అభిషేకాలు  నిర్వహించడం జరుగుతుంది. అలాగే రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం లో రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది, అభిషేకం అనంతరం శ్రీ భవాని, శ్రీ రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణం జరుగుతుంది.మరియు09-03-24 శనివారం ఉదయం 10 గంటలకు అన్నాభిషేకం తదనంతరం అన్న ప్రసాద వితరణ, సాయంకాలం 6గం “లకు శ్రీభవాని సమేత రామలింగేశ్వర స్వామి వార్ల గ్రామోత్సవం,శ్రీ వీరభద్రస్వామి భక్త బృందం ఐజ వారిచే *నందికోలసేవ*అత్యంత వైభవం గా నిర్వహించడం జరుగుతుంది. అని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శి హెచ్ కె రాజశేఖర్ రావు తెలిపారు  కర్నూలు నగరం లోని హిందూ భక్తులు ఈ కార్యక్రమం లో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరు అని కోరినారు.

About Author