NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రాలయం లో ఘనంగా మట్టల పండుగ

1 min read

మంత్రాలయం , న్యూస్​ నేడు :  నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం  సీఎస్ఐ చర్చి లో ఆదివారం ఫాస్టర్ రెవరెండ్ వేదనాయకం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ఘనంగా  జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మట్టలను చేతిలో పట్టుకుని ఎస్సీ కాలనీలో ఉరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు యేబు, సుందర్ రాజు, దేవదాసు, ప్రభుదాస్, కుమార్, కయ్యూన్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *