NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైయస్సార్ జలకళ కింద మోటారు పైపులు మంజూరు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  ఎల్లార్తి గ్రామం సచివాలయం నందు వైయస్సార్ జలకళ కింద మంజూరు అయిన మోటారు పైపులు పంపు సెట్టు రైతు లింగయితీ చంద్ర శేఖర్ గౌడ యువ నేత యస్ కె గిరి అందజేశారు యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ మన జగనన్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతులు కోసం ఏ రాష్టంలో లేని విదంగా రైతు భరోసా కేంద్రాలు రైతులు కోసం 9గంటలు విద్యుత్ రైతులు పంటలు పండించికోవడానికి రైతు భరోసా 15000రూపాయిలు అనేక సంక్షేమ కార్యక్రమలు జగనన్న తో సాధ్యం అన్నారు ఈ కార్యక్రమం లో శరబన్న బని శంకరి ఈరన్న ఫల్గొన్నారు.

About Author