PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా .. క్యాబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం..

1 min read

పల్లెవెలుగు, వెబ్ ఎమ్మిగనూరు :  ఎమ్మిగనూరు పట్టణంలో నారాయణ పాఠశాలలో ఏజీఎం రమేష్ కుమార్  ఆధ్వర్యంలో క్యాబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థి దశ నుంచి బాలురు నాయకత్వ లక్షణాలను అలవాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించి ఇతరులను సహాయపడాలని తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో ఆర్ఐ కొండలరావు ఏవో జాకీర్ హుస్సేన్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలను తెలుపుతూ గెలిచిన విద్యార్థులకు బ్యాడ్జీలు అందజేశారు.

About Author