PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘన నివాళులు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు బుడ్డాయి పల్లెకు చెందిన ఆర్ ఆర్ పాఠశాల కరస్పాండెంట్ టీఎం పరమేశ్వర్ రెడ్డి తల్లి రామలక్ష్మమ్మ బుధవారం మృతి చెందడం జరిగింది, ఈ విషయాన్ని తెలుసుకున్న కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బుధ వారం సాయంత్రం ఆర్ ఆర్ కరస్పాండెంట్ పరమేశ్వర్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన తల్లి రామలక్ష్మమ్మ భౌతికగాయానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరం పరమేశ్వర్ రెడ్డి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి, మిట్ట కేశవరెడ్డి, పాలగిరి ఉమామహేశ్వర్ రెడ్డి, టి ఎన్ చంద్ర రెడ్డి, టిఎన్ మహేశ్వర్ రెడ్డి, మిట్ట రాజశేఖర్ రెడ్డి, అశ్రత్,వైఎస్ఆర్సిపి మండల ఎస్టీ సెల్ సురతాని శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

About Author