PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆనంద‌య్య మందుకు గ్రీన్ సిగ్నల్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆనంద‌య్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనంద‌య్య మందును క‌రోన రోగులు వాడొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఎవ‌రి ఇష్టానుసారం వారు మందును వాడొచ్చని ప్రభుత్వం చెప్పింది. ఆనంద‌య్య ఇచ్చే పీ,ఎల్, ఎఫ్ మందును రోగులు వాడేందుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ప్రభుత్వం తెలిపింది. సీసీఏఆర్ఎస్ఏ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనంద‌య్య మందుతో కరోన త‌గ్గుతుంద‌న‌డానికి ఎలాంటి ఆధారం లేద‌ని చెప్పింది. అలాగే ఆ మందు నుంచి ఎలాంటి హాని లేద‌ని తేల్చింది.

About Author