PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైద్యం పొందుతూ గురవాయిగూడెం వీఆర్ఏ మృతి..

1 min read

మండలం ఎంపీపీ కొదమ జ్యోతికి వీఆర్ఏ సొంత మేన మామ..

పలువురు వి.ఆర్.ఏ లు   సంతాపం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వీఆర్ఏ కొదమ సుబ్బారావు ఏలూరు గవర్నమెంట్ హాస్పటల్ లో వైద్యం పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు.గురవాయిగూడెంలో ఈనెల ఐదో తారీకు మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వీఆర్ఏ కొదమ సుబ్బారావు గాయపడటంతోజంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందారు.వీఆర్ఏ కొదమ సుబ్బారావుకు ఐదుగురు కొడుకులు భార్య ఉన్నారు.

About Author