PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తురాలికి పర్సు అప్పగింత..

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  స్వామివార్ల దర్శనార్ధమై వచ్చి జారవిడుచుకున పర్సును దేవస్థానం ఉద్యోగులు అప్పగించారు. శనివారం హైదరాబాద్ కు చెందిన సుశీలమ్మ అనే భక్తురాలు శ్రీకామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామివార్ల దర్శనార్ధమై వచ్చారు. ఆలయంలో 4వేల ఆరు వందలరూపాయల నగదు తో ఉన్న పర్సును జారవిడుచుకున్నారు. దేవస్థానానికి వచ్చిన బసవరాజు,శివ అనే భక్తులకు పర్సు దొరికింది. సమాచార కేంద్రంలో అప్పగించడంతో భక్తురాలికి టెంపుల్ ఇన్స్పెక్టర్ రంగన్న అధ్యక్షతన అప్పగించారు. వీరివెంట హోమ్ గార్డ్ బాలుడు, ఏజెన్సీ ఉద్యోగి మధు వున్నారు.

About Author