NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు: మంత్రులు, జిల్లా కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి బుగ్గన  రాజేంద్ర నాథ్, రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన  జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని అన్నారుఅమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబం పై ఉండాలని, ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించాలని వారు ఆకాంక్షించారు.  ప్రతి ఒక్కరూ విజయ దశమి పండుగను సుఖ సంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.

దైవభక్తి, మంత్రులు, సంతోషాలు,

About Author