PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధ్యాత్మిక శోభ తో విరాజిల్లుతున్న హరిహర క్షేత్రం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక హరిహర క్షేత్రం లో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7 వ రోజు శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారికి విశేష అభిషేకం పూజలు అనంతరం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు స్వామికి మరియు. తరువాత లోక కల్యాణర్థం అరుణ హోమం అనంతరం వందలాదిమంది భక్తులకు స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు అన్నదాన వితరణ జరిగినది. సాయంకాలం స్వామివారు సూర్య ప్రభ వాహనంమీద ఎన్ ఆర్ పేట కొత్తపేట ప్రకాష్ నగర్ పురవీధులలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు T.G. వెంకటేష్ గారి సతీమణి టీజీ రాజ్యలక్ష్మి గారు స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరపడం జరిగినది కర్నూల్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కల్లె చంద్ర శర్మ, రాజశేఖర్ రావు గారు తెలిపినారు.

About Author