PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లు తున్న హరిహర క్షేత్రం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక సంకల్ బాగ్ హరిహర క్షేత్రం లో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి 17 వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో 8 వ రోజు శాస్త్రోక్తం గా పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించ బడ్డాయి. వేద పండితులు నవగ్రహ హోమం చేసారు. సాయంత్రం స్వామి వారు హంస వాహనం పైన పురావీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు అని కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర్ శర్మ కార్యదర్శి హెచ్ కె రాజశేఖర్ రావు తెలిపారు దేవాలయం పూజల్లో పాల్గొన్న ప్రముఖులకు ఆలయ కమిటీ సభ్యులు హెచ్ కె మనోహర రావు కల్లె వేణుగోపాల్ శర్మ లు ఆశీర్వాదములు ఇచ్చి సత్కరించారు, కర్నూలు బ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు ఉమేష్ గారు కేజీ ప్రభాకర్ గారు రామ మనోహర్ రావు గారు శివరాం ప్రసాద్ గారు మరియు పాల్గొనడం జరిగినది.

About Author