PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి తరఫున అభ్యర్థిగా గెలిపించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: టిడిపి గ్రాడ్యుయేట్ ఎం ఎల్ సి అభ్యర్థి కర్నూల్, కడప, అనంతపురం, పశ్చిమ రాయలసీమ అభ్యర్థి,భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి గారితో కలసి ఎస్ ఏ పి క్యాంపు నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు కర్నూలు జిల్లా సాంస్కృతి కవిభాగం అధ్యక్షులు హనుమంతరావు చౌదరి టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు 43 వార్డు రాజశేఖర్ రెడ్డి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు మోతిలాల్, తాండ్రపాడురాజు,అశోక్ చౌదరి,, ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి ఉద్యోగస్తులతో చట్ట సభలలో ఉద్యోగస్తుల హక్కుల గురించి హక్కుల కోసం నేను మీకు నిరంతరం కృషి చేస్తానని నిరంతరం ప్రజా సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా గెలిపించాలని మీరందరూ ఓటివేయాలని అభ్యర్థించారు, ఈ సందర్భంగా హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అని ఆయనను అభ్యర్థిగా నిలబెట్టారు మనమందరం కూడా ప్రజల హక్కులను ఉద్యోగస్తులహక్కులను కాపాడాలంటే మన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకొని రాబోయేజనరల్ ఎలక్షన్ కి కానుకగా ఇవ్వాలని ఆంధ్రదేశం బాగుపడాలంటే ధైర్యమున్న నాయకుని ఎన్నుకుంటే పరిపాలన బాగుంటుందని అన్నారు.

About Author