PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రవణయంత్రం అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: దివ్యాంగుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల అందిస్తోందని విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్​ డైరెక్టర్​ పి. విజయ తెలిపారు. గురువారం ఆమె ఛాంబరులో దివ్యాంగులకు శ్రవణ యంత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏడీ పి. విజయ మాట్లాడుతూ దివ్యాంగుల అభ్యన్నతికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

About Author